అక్షత్ రెడ్డి

ఎక్స్‌పైరీ డేట్ దాటిన, బూజు పట్టిన ఆహార పదార్థాల్లో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు? – kostalekha.com

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో సగటున ఒక్కొక్కరూ ఏడాదికి 58 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) తెలిపింది.

విద్యార్థి బ్యాంక్ ఖాతాలో రూ. 900 కోట్లు జమ, ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగు తీసిన జనం – ప్రెస్ రివ్యూ

సాంకేతిక సమస్యల కారణంగా ఓ స్కూల్ విద్యార్థి బ్యాంకు ఖాతాలో రూ. 900 కోట్లు జమ అయినట్లు ‘నమస్తే తెలంగాణ’ వార్తను ప్రచురించింది.

తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత – పరిశోధన వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి స్టాలిన్

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని శివగలైలో జరిపిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి వరి వంగడాలు బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా, అవి 3,175 ఏళ్ల నాటి వంగడాలుగా రుజువైందని…

‘ఎండెమిక్’ అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?

భారత్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రుడు లేకుంటే భూమికి మనుగడే లేదా… నేలకూ, జాబిలికీ ఉన్న బంధమేంటి? – kostalekha.com

“చంద్రుడు ఎర్రగా ఉంటే తీవ్రంగా గాలులు వీస్తాయి. పాలిపోయినట్లు ఉంటే వర్షం కురుస్తుంది. తెల్లగా ఉంటే వర్షమూ మంచూ అసలు కురవనే కురవవు.” తరతరాలుగా ఈ భూమ్మీది…

మిషన్ పామాయిల్: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మిషన్ ఎలా పని చేస్తుంది? ప్రమాదాలేంటి?

నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా ‘నేషనల్ ఇడిబుల్ ఆయిల్ మిషన్ – పామాయిల్’కు పచ్చజెండా ఊపింది.