News

Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images and More: ఉగాది పండగ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images: యుగాది అని కూడా పిలువబడే ఉగాది పండుగ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలకు…

Mulugu Ramalingeswara Siddhanti: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో మృతి

Mulugu Ramalingeswara Siddhanti: ములుగు రామలింగేశ్వరుడు: ప్రముఖ జ్యోతిష్య పండితులు, తెలుగు వారికి సుపరిచితుడైన మొగులు రామలింగేశ్వర సిద్ధాంతి వైద్యం పొందారు. కుటుంబ సభ్యులు ఆయనను పంజాగుట్టలోని…

ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు

సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా ఒకే టిక్కెట్ ధర అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య ప్రేక్షకుడికి లాభం చేకూర్చేందుకే ఈ నిర్ణయం అని…

తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్నదే ప్రధాన నినాదంగా వినిపించింది.

కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా… డాక్టర్లు ఏమంటున్నారు? – kostalekha.com

జాగృతి ఈదెల వయసు 29 ఏళ్లు. గర్భవతి అయినట్లు తెలియగానే ఆమె తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. త్వరలో బిడ్డ పుట్టబోతున్నందుకు ఆనందంగా గడిపారు. దేశంలో…

‘ఈటల రాజేందర్ భూములలో రాత్రికి రాత్రి సర్వే ఎలా చేశారు?’.. కలెక్టర్ నివేదిక చెల్లదన్న హైకోర్టు – Newsreel

కేసీఆర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ భూములకు సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ గంటల వ్యవధిలోనే తయారుచేసి ఇచ్చిన…

ఆంధ్రప్రదేశ్: కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు, భారీ వర్షాలతో పిడుగులు పడే ప్రమాదం: ప్రెస్ రివ్యూ

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ అంతటా. వర్షాలు పడతాయని, మే నెలాఖరు వరకు పిడుగులు పడవచ్చని అధికారులు హెచ్చరించినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం…

దుర్గా మాత విగ్రహ నిమజ్జనంలో పోలీసులకు, భక్తుల మధ్య ఘర్షణ, కాల్పులు… ఇద్దరి మృతి

బిహార్‌లోని ముంగేర్ జిల్లాలో సోమవారం దుర్గా మాత విగ్రహ నిమజ్జన సందర్భంగా పోలీసులకు, భక్తులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హతలు ఏమిటి? సీజేఐ నియామకం ఎలా జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు సీనియారిటీలో ముందున్నజస్టిస్ ఎన్.వి.రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధానన్యాయమూర్తికి రాసిన…